సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు.. గుజరాత్ నుండి చెన్నై కి తరలిస్తున్న హవాలా డబ్బు గా గుర్తించిన పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాసేపట్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం...