నిర్మల్ జిల్లాలో 41.74 శాతం పోలింగ్

నిర్మల్ జిల్లాలో 41.74 శాతం పోలింగ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 41. 74 శాతం పోలింగ్ నమోదయింది. ఖానాపూర్ నియోజకవర్గం లో 43.5, నిర్మల్ నియోజకవర్గం లో 38.28, ముధోల్ నియోజకవర్గం లో 43.7 శాతం పోలింగ్ నమోదయింది.  ఇదిలా ఉండగా ఖానాపూర్ మండలం పెంబి మండలంలో రెండు గ్రామాల్లో గ్రామస్తులు పోలింగ్ బహిష్కరించడం తో పోలింగ్ ప్రారంభం కాలేదు.