నాగారం మున్సిపాలిటీ కమిషనర్ కు ఘన సన్మానం...

నాగారం మున్సిపాలిటీ కమిషనర్ కు ఘన సన్మానం...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: నాగారం మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా   రాజేంద్ర కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మెన్ చంద్రా రెడ్డి , కౌన్సిలర్ లు  మాదిరెడ్డి వెంకటరెడ్డి , మోకు రేణుక జగన్మోహన్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.