విజయవాడ ఇంద్ర కీలాద్రిపై మరో వివాదం

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై మరో వివాదం

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై మరో వివాదం చోటు చేసుకుంది. దుర్గగుడి అధికారిక ప్రతికలో తప్పలు దొర్లాయి. విచారణకు ఆదేశించిన ఈవో. కనకదుర్గ ప్రభ ప్రతికలో ఆదిశంకరాచార్యుల కుల ప్రస్తావన ఉంది.     సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో స్పందించిన ఈవో. పత్రిక ఉద్యోగి గిరిధర్​కు మెమో జారీ చేసిన ఈవో.