సీపీఐ  నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ  నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు క్విడ్​ప్రొ కోగా తయారయ్యాయని అన్నారు. కేంద్ర హోం మంత్రితో సీఎం జగన్​ భేటీ అవగానే లిక్కర్​ కేసులో శరత్​ చంద్రారెడ్డి అప్రూవర్​గా మారారని అన్నారు. శరత్​ అప్రూవర్​గా మారినందున కవితకు స్పాట్​ పెడతారని, దాని ఫలితంగా అవినాశ్​ రెడ్డికి బెయిల్​ వస్తుందని అన్నారు. నా శత్రువును నువ్వు శిక్షించు...నీ శత్రువును నేను శిక్షిస్తా అన్నట్లుగా నేటి రాజకీయాలు తయారయ్యాయని అన్నారు.