బ్రేకింగ్ న్యూస్ - ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

బ్రేకింగ్ న్యూస్ - ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తొలుత జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. ఇప్పుడు జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త కౌంటింగ్ తేదిని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది.