ఈవీఎం నోడల్ అధికారితో కలెక్టర్  భేటీ

ఈవీఎం నోడల్ అధికారితో కలెక్టర్  భేటీ

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా వారిచే మెడ్చల్, మెదక్, సిద్దిపేట జిల్లాల ఈవిఎం నోడల్ అధికారిగా నియమితులైన కేరళ జేటి  సీఈవో అనిష్  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ భేటీ అయ్యారు.శనివారం నాడు స్థానిక అథిది రెస్టారెంట్ లో ఈవీఎం నోడల్ అధికారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు.ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లాకు సంబందించిన పలు అంశాలపై కాసేపు చర్చించారు.