గ్రామాల సమగ్ర అభివృద్దే తమ ధ్యేయం: ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

గ్రామాల సమగ్ర అభివృద్దే తమ ధ్యేయం: ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి మార్చి 5 (ముద్ర న్యూస్) భువనగిరి మండలం కేసారం గ్రామంలో ఒక కోటి 35 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపన,ప్రారంభోత్సవాలు  చేశారు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి . కేసారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ఆదివారం ఒక కోటి 35 లక్షల రూపాయలతో ఎండోమెంట్ నిధుల ద్వారా 50 లక్షల రూపాయలతో శివాలయం,రామాలయం గుడి నిర్మాణ పనులకు శంకుస్థాపన.పైళ్ళ ఫౌండేషన్ చే నిర్మించిన వాటర్ ఫిల్టర్ (ఎస్డిఎఫ్) నిధుల ద్వారా 25 లక్షలు హెచ్ఎండిఏ  నిధుల ద్వారా 34 లక్షలు (ఎంజీఎన్ఆర్ఈజిఎస్) నిధుల ద్వారా 24 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సిసి రోడ్డు, వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.అలాగే శివాలయం,రామాలయం గుడి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన పులిపాటి శేఖర్ ని,దాతలందరిని సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బూరు బీరుమల్లయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాంపాండు,రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య,బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్,బిఆర్ఎస్ నాయకులు.. బల్గూరి మధుసూదన్ రెడ్డి,అతికం లక్ష్మీనారాయణగౌడ్,కేశపట్నం రమేష్,అబ్బగాని వెంకట్ గౌడ్,జక్కా రాఘవేందర్ రెడ్డి,కస్తూరి పాండు, రేగువెంకటేష్, అంకర్ల మురళీకృష్ణ,ముల్లే నాగేంద్రబాబు, స్థానిక సర్పంచ్ పోతుల కృష్ణ,ఉప సర్పంచ్ కొమ్మ గాని భాస్కర్ గౌడ్,బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కొమ్మగాని నరసింహ గౌడ్,పులిపాటి శేఖర్,గౌరారం నరేష్,వావల్దాస్ల క్ష్మణ్, మల్లేష్, సత్యనారాయణభూషబోయిన, పోశయ్య, నూటశివకుమార్, హనుమంతరావు, ఇంద్రసేనారావు, అమరేందర్రావు, కట్కామోజు నరసింహ చారి,ఈదులకంటి వెంకటేష్ సాయి, నరేష్, అందెల ఐలయ్య ఎలకంటి మహేష్,సాయి,సుర్వి గణేష్,సంపత్,పోతుల నరేష్, వెంకటేష్, మల్లేష్, కాశపాకఎల్లేష్, గిరిబాబు,నర్సింగరావు, కట్కేమోజు లత,అందెలమమత,ఈదులకంటి పుష్పలత, అండాలు,లలిత,దొంతోజి లలిత, జవహార్ లక్ష్మి,పోతుల ఎల్లమ్మ, వావల్దాస్ స్వప్న,కాశపాక కవిత, చిందం అనిత,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.