మంచిర్యాలలో కాసేపట్లో కాంగ్రెస్భారీ బహిరంగ సభ
మంచిర్యాలలో కాసేపట్లో కాంగ్రెస్భారీ బహిరంగ సభ. నస్పూరులో కాంగ్రెస్ జైభారత్ సత్యాగ్రహ సభ. లక్ష మందితో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ముఖ్యఅతిథిగాహాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాహుల్పై అనర్హత వేటు పడిన తరువాత దక్షిణ భారత దేశంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ తొలి సభ. భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూరులో సభ నిర్వహణ. దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించనున్న కాంగ్రెస్.