మంచిర్యాలలో కాసేపట్లో కాంగ్రెస్​భారీ బహిరంగ సభ

మంచిర్యాలలో కాసేపట్లో కాంగ్రెస్​భారీ బహిరంగ సభ

మంచిర్యాలలో కాసేపట్లో కాంగ్రెస్​భారీ బహిరంగ సభ. నస్పూరులో కాంగ్రెస్​ జైభారత్​ సత్యాగ్రహ సభ. లక్ష మందితో భారీ సభకు  ఏర్పాట్లు చేస్తున్నారు.  సభకు ముఖ్య​అతిథిగాహాజరుకానున్న ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే. రాహుల్​పై  అనర్హత వేటు పడిన తరువాత దక్షిణ భారత దేశంలో   నిర్వహిస్తున్న  కాంగ్రెస్​ తొలి సభ. భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూరులో సభ నిర్వహణ. దళిత, గిరిజన డిక్లరేషన్​ ప్రకటించనున్న కాంగ్రెస్​.