రాహుల్ గాంధీ కోసం ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర

రాహుల్ గాంధీ కోసం ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాహుల్ గాంధీ అధికారం లోకి రావాలని కోరుతూ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన నాగ ఆంజనేయులు చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్ కు చేరుకుంది.రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న కోరికతో  వినుకొండ  నుండి న్యూ ఢిల్లీ వరకు 1858 కిలోమీటర్ల  సైకిల్ యాత్ర  ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా  ఆయనను నిర్మల్  డీసీసీ అధ్యక్షులు  శ్రీహరిరావు గారు సత్కరించి అభినందించారు.