మంచిర్యాల గోదావరి నది కి పోటెత్తిన భక్తులు

మంచిర్యాల గోదావరి నది కి పోటెత్తిన భక్తులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల లోని  గోదావరి నది లో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు.