వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ జడ్పిటిసి శ్యామ్ సుంధర్ రెడ్డి

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ జడ్పిటిసి శ్యామ్ సుంధర్ రెడ్డి

ముద్ర షాద్ నగర్: యువత క్రీడా స్ఫూర్తితో అసలుకోవాలని మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మజీద్ మామిడిపల్లి గ్రామంలో సుదర్శన్ వాలీబాల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ మజీద్ మామిడిపల్లి గ్రామ యువకుల ఆధ్వర్యంలో నాలుగవ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ జడ్పిటిసి శ్యామ్ సుందర్ రెడ్డి..