గుండెపోటుతో తాటి చెట్టుపై గితా కార్మికుడు మృతి

గుండెపోటుతో తాటి చెట్టుపై గితా కార్మికుడు మృతి

గుండెపోటుతో తాటి చెట్టుపై గితా కార్మికుడు మృతి

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిసిపల్ కేంద్రంలోని రాజన్న గూడెంలో బుధవారం ఉదయం తాటి చెట్టు పై గుండెపోటుతో సుదగాని లక్ష్మయ్య గౌడ్ (70)మృతి చెందాడు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య యాదమ్మ ఉన్నారు.మృతుని భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.