12 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్యాడర్ కెటాయింపుల వివాదంపై నేడు హైకోర్టు లో విచారణ

12 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్యాడర్ కెటాయింపుల వివాదంపై నేడు హైకోర్టు లో విచారణ

డీజీపీ అంజనికుమార్ సహా 12 మంది అధికారులపై హైకోర్టు విచారణ..

ఐపిఎస్ లు అంజనీ కుమార్,
అభిలాష్ భిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాధ్..

ఐఎఎస్ లు వాణి ప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రొస్, ,ఆనంతరాము, శ్రీజన,శివశంకర్, మల్లెల ప్రశాంతి

ఇప్పటికే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను ఏపి కి పంపిన తెలంగాణ హైకోర్టు.కేంద్ర కెటాయింపులను 2016లో క్యాట్ సవాల్ చేసి తెలంగాణ లో కొనసాగుతున్న అధికారులు

ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరికేస్తూ కేంద్రం హైకోర్టులో పిటిషన్. సోమేష్ కుమార్ కేసుతో ఈకేసుకు పోలీక లేదంటున్న అధికారులు. తమ అభ్యంతరాలు వినాలని కోరే అవకాశం

సీనియారిటీ జాభితా పై సైతం విచారణ చేపట్టనున్న హైకోర్టు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో నేడు విచారణ