తమిళనాడులో పరువు హత్య

తమిళనాడులో పరువు హత్య

తమిళనాడులో పరువు హత్య జరిగింది.  నడిరోడ్డుపై అల్లుడిని మామ  కత్తితో పొడిచి చంపాడు.  2 నెలల కిందట ప్రేమించిన జగన్​ను తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్న శరణ్య. తమకు ఇష్టంలేని వ్యక్తిని కూతురు పెళ్ళి చేసుకోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు. బంధువులతో కలిసి అల్లుడిని హత్య చేసిన తండ్రి.