అమరావతి రాజధానిలో ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు
ఏపీలోని అమరావతి రాజధానిలో ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చన్న సుప్రీం కోర్టు. ఆర్–5 జోన్పై సుప్రీం కోర్టులో ముగిసిన విచారణ. హైకోర్టు తుది తీర్పనకు కట్టుబడి ఉండాలన్న ధర్మాసనం.