కుమారుడికి పోలియో చుక్కలు వేయించిన జడ్జి          

కుమారుడికి పోలియో చుక్కలు వేయించిన జడ్జి          

ముద్ర, షాద్ నగర్ : షాద్ నగర్ కోర్టులో పని చేసిన జడ్జి ధీరజ్ కుమార్ తానే స్వయంగా షాద్ నగర్ బస్టాండ్లో  ఏర్పాటుచేసిన పోలియోకేంద్రం బూతులోకి వచ్చి తన కుమారునికి పోలియో చుక్కలు వేయించారు.  డాక్టర్ విజయలక్ష్మి  చేత పోలియో చుక్కలు వేయించారు.