కుమారుడికి పోలియో చుక్కలు వేయించిన జడ్జి
ముద్ర, షాద్ నగర్ : షాద్ నగర్ కోర్టులో పని చేసిన జడ్జి ధీరజ్ కుమార్ తానే స్వయంగా షాద్ నగర్ బస్టాండ్లో ఏర్పాటుచేసిన పోలియోకేంద్రం బూతులోకి వచ్చి తన కుమారునికి పోలియో చుక్కలు వేయించారు. డాక్టర్ విజయలక్ష్మి చేత పోలియో చుక్కలు వేయించారు.