ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన వైసీపీ కీలక నేతలు వీరే... ఆ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో..

ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన వైసీపీ కీలక నేతలు వీరే... ఆ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో వైసీపీ ఎనిమిది జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం గమనార్హం. ఏపీలోని వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు.

ఓడిపోయిన కీలక నేతలు వీరే....

  • బుగ్గన రాజేంద్రనాథ్‌ (వైసీపీ) - డోన్‌

  • వంగా గీత (వైసీపీ) - పిఠాపురం

  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ) - మాచర్ల

  • అంబటి రాంబాబు (వైసీపీ) - సత్తెనపల్లి

  • తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ) - రాప్తాడు

  • కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ) - తణుకు

  • కొట్టు సత్యనారాయణ (వైసీపీ) -తాడేపల్లిగూడెం

  • రవీంద్రనాథ్‌ (వైసీపీ) - కమలాపురం

  • తానేటి వనిత (వైసీపీ) - గోపాలపురం

  • అంజాద్‌ బాషా (వైసీపీ) - కడప

  • ఆళ్ల నాని (వైసీపీ) - ఏలూరు

  • జక్కంపూడి రాజా (వైసీపీ) - రాజానగరం

  • కోన రఘపతి (వైసీపీ) - బాపట్ల

  • కొడాలి నాని (వైసీపీ) - గుడివాడ

  • వల్లభనేని వంశీ (వైసీపీ) - గన్నవరం

  • గుడివాడ అమర్‌నాథ్‌ (వైసీపీ) - గాజువాక

  • చెల్లుబోయిన వేణుగోపాల్‌ (వైసీపీ) - రాజమండ్రి రూరల్‌

  • బొత్స సత్యనారాయణ (వైసీపీ) - చీపురుపల్లి

  • మార్గాని భరత్‌ (వైసీపీ) - రాజమండ్రి సిటీ

  • ఆర్కే రోజా (వైసీపీ) - నగరి

ఈ 8 జిల్లాల్లో జీరో

  • కృష్ణా
  • గుంటూరు
  • తూర్పు గోదావరి
  • విజయనగరం
  • శ్రీకాకుళం
  • నెల్లూరు
  • పశ్చి గోదావరి
  • ప్రకాశం