నూతన ఎంపీడీఓ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి

నూతన ఎంపీడీఓ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి

పాలకీడు, ముద్ర:- మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. లక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు.కాగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్,డెక్కన్ సిమెంట్ సిజీఎం నాగమల్లేశ్వరరావు, ఎంపీఓ ఏ.దయాకర్,కాంగ్రెస్ నాయకులు మోతిలాల్ , ఏపీవో రాజు ,టైపిస్టు పిచ్చయ్య,  సిబ్బంది  పాల్గొన్నారు.