గృహజ్యోతిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

గృహజ్యోతిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ సరఫరా కార్యక్రమం గృహజ్యోతి  పథకాన్ని నిర్మల్ పట్టణం గాజులపేట కాలనీలో  ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ఈశ్వర్, మునిసిపల్ అధికారులు,కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు