సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మధుసూదన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మధుసూదన్ రెడ్డి

ముద్ర, షాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లుగంటి మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  అనంతరం చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలియజేశారు, అలాగే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కొరకై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి చంద్రశేఖర్ పాల్గొన్నారు