దివ్యాంగుల పాఠశాలలో వైద్య శిబిరం

దివ్యాంగుల పాఠశాలలో వైద్య శిబిరం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ శాంతినికేతన్ దివ్యాంగుల పాఠశాలలో వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి అజేష్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.