గ్రామ కమిటీ, కుల కమిటీల కొరకు సమావేశం

గ్రామ కమిటీ, కుల కమిటీల కొరకు సమావేశం

ముద్ర, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR  మరియు  ప్రభుత్వ విప్  పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు జమ్మికుంట మండలం లోని వావిలాల గ్రామం లో BRS పార్టి గ్రామ కమిటీ కొరకై సమావేశం నిర్వహించడం జిరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట zptc Dr. శ్రీరామ్ శ్యామ్ మరియు mpp మమత ప్రసాద్ హాజరయ్యారు, ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్యామ్ మరియు మమత ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు గ్రామ కమిటీలు మరియు కుల కమిటీలు పూర్తి చేయాలని సూచించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెారిటీతో గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమం లో భాగంగా వావిలాల mptc మర్రి మల్లేశం co-opction మెంబర్ రఫీ, మాజీ mptc మహీంద్రా చారి, Brs నాయకులు అర్జున్, సంపత్, సతీష్, శ్రీనివాస్, శంకర్, నవీన్, సదానందం, శాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.