కొత్తూరు మున్సిపాలిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి  

కొత్తూరు మున్సిపాలిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి  

ముద్ర, షాద్‌నగర్:- రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిదాని గుట్ట తాండా లో గ్రామ పంచాయతీ భవనం, కొత్తూరు మండలం కొత్తూరు మున్సిపల్ భవనం, డబల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే  అంజయ్య యాదవ్.