అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు 

ముద్ర ప్రతినిధి,రంగారెడ్డి:-సనత్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్నూతనంగా ఏర్పాటు చేసిన CC కెమెరాలు, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రులు....