మిసిన్ భగీరథ నీళ్లు కోసం పెద్ద మరూర్ గ్రామ ప్రజలు AE DE SE లను నిలదీసిన వైనం

మిసిన్ భగీరథ నీళ్లు కోసం పెద్ద మరూర్ గ్రామ ప్రజలు AE DE SE లను నిలదీసిన వైనం

గ్రామం లో గత సర్పంచ్ శ్రీదర్ రెడ్డి గారి నీర్లక్యం లాంటి పనులవలన ఈ రోజు పెద్దమరు కు మిషన్ భగీరథ నీళ్ళు లేక పోయినా దుస్థితి మా ఊర్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయని  నీళ్ళు వద్దనిచెప్పి లేటర్ రాసి ఈచారు అని క్లియర్ మిషన్ భగీరథ నీళ్లు AE లు DE లకు చెప్పారు అని వారు గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మంతు రావు మాట్లాడుతూ గతంలో ఏమీ జరిగిందో మీకు మొత్తం తెలిసిన విషయమే అయినా మేము ఎవరినీ ఏమీ అనలేదు మా పెద్దమర్ గ్రామ ప్రజలకు అందుబాటులో నీళ్లు అందించాలి  అని కొనియాడారు.

లేని పక్షణ దీని వెనకాల ఉన్నా ప్రతీ ఒకర్ని బయటకు తిస్తం అని గట్టిగా అడిగారు. ఈ కార్య క్రమం లో హనుమంత్ రావు, రాజ్ కుమార్, గొల్ల నరేష్ యాదవ్ నరేందర్ గౌడ్, అమరేందర్ రెడ్డి,పరుషరముడు,శివ, మూడు బావుల శ్రీను, రాముడు తది తరులు పాల్గొన్నారు.