పీపుల్స్ మార్చ్ కు తరలిరండి... పాటను విడుదల చేసిన భట్టి

పీపుల్స్ మార్చ్ కు తరలిరండి... పాటను విడుదల చేసిన భట్టి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు కలిసి రండి...తరలి రండి అనే పాటను సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క విడుదల చేశారు. పీసీసీ సభ్యుడు, కాగజ్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి కోరళ్ల కృష్ణారెడ్డి రచించిన  భట్టి అన్న దారిలో, నీ దారి నా దారి కాంగ్రెసు దారి అన్న పాటను బూరిగూడ పాదయాత్ర క్యాంపు వద్ద భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.   రచయిత కృష్ణారెడ్డికి శాలువా కప్పి పూలమాలతో భట్టి విక్రమార్క ఘనంగా సత్కరించి అభినందించారు.