కమనీయం నరసింహస్వామి కల్యాణం
కన్నుల పండుగగా స్వామి వారి కళ్యాణం పరవశించిన భక్తులు
ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ.. మండలం లోని కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా గోవిందా నామ స్మరణలో అత్యంత వైభవంగా జరిగింది వేదంపండితుల మంత్రోశ్చరనల నడుమ డప్పు చెప్పుల్లా నడుమ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు స్వామి వారి కల్యాణనికి ఆలయ చైర్ పర్సన్ మాదడి అనిత కర్ణాకర్ రెడ్డి లు పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామి వారిని సింహ్మ వాహన సేవలో గ్రామ పురావిధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆలయంలో ని కల్యాణ మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి స్వర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి కల్యాణ మండపములో ఉత్సవ మూర్థులకు గోవిందా నామ స్మరణ లో మండపం మర్మోగిoది భక్తులు స్వామి వారి కల్యాణన్ని తిలకించడానికి భూపాలపల్లి జిల్లా నుండి కాక చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామి వారి కళ్యాణం తిలకించారు స్వామి వారి కల్యాణ పండగ సందర్బంగా పోలీస్ శాఖ బందోబస్త్ ఏర్పాట్లు చేసారు ఈ కార్యక్రమం లో ఈ ఓ బిల్లా శ్రీనివాస్ ఆలయ మాజీ చైర్మన్ కోలుగురి రాజేశ్వర్ రావు సంపత్ రావు నైనేని సంపత్ రావు సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్ రావు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు చుట్టూ ప్రక్కల ప్రజలు పాల్గొన్నారు