జహంగీర్ పీర్ దర్గాలో మొక్కులు చెల్లించిన నూతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

జహంగీర్ పీర్ దర్గాలో మొక్కులు చెల్లించిన నూతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • విజయానంతరం హజరత్ జహంగీర్ పీర్ దర్గా లో ప్రార్ధనలు

ముద్ర, షాద్‌నగర్:- షాద్ నగర్  నియోజకవర్గం నుంచీ ఎమ్మెల్యే గా విజయం సాదించిన వీర్లపల్లి శంకర్  మంగళవారం జహంగీర్ పీర్ దర్గాలో మొక్కులు చెల్లించుకున్నారు.విజయా అనంతరం ఇన్ముల్ నర్వలోని జహంగీర్ పీర్ దర్గాలో ముక్కులు చెల్లించారు. విజయం తర్వాత దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా తనకు చాలా ప్రత్యేకమైన ఈ సందర్భంగా ఆయన అన్నారు.