అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి...

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి...
  • షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్...

ముద్ర షాద్ నగర్: అధికారులు ప్రజాప్రతినిధులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు.

నందిగామ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపీపీ ప్రియాంక గారి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు..