చేవెళ్ల ఎoఎల్ఏ కాలే యాదయ్య గారిని పరామర్శించిన మన ఎంపీ రంజితన్న

చేవెళ్ల ఎoఎల్ఏ కాలే యాదయ్య గారిని పరామర్శించిన మన ఎంపీ రంజితన్న

ఢిల్లీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వెనువెంటనే శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎoఎల్ఏ కాలే యాదయ్య గారిని పరామర్శించిన మన ఎంపీ రంజితన్న

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరా తీశారు.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు త్వరగా కోలుకొని ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించడం జరిగింది.