రాష్ట్రంలో ప్రతి ఇంటికి మా ప్రతినిధులు వెళతారు: సజ్జల 

రాష్ట్రంలో ప్రతి ఇంటికి మా ప్రతినిధులు వెళతారు: సజ్జల 

రాష్ట్రంలో ప్రతి ఇంటికి తమ ప్రతినిధులు వెళతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 లక్షల మంది గృహసారథులు ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తారని అన్నారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం. ఈ నినాదం ప్రజల నుంచి వచ్చిందే. కోటీ 20 లక్షల ఇళ్లకు గృహసారథులు వెళతారని అన్నారు.