యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి
  • 4వ జిల్లా స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

ముద్ర, షాద్ నగర్: యువత దేశానికి వెన్నెముకని ప్రముఖ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం నందిగామ మండలం మజీద్ మామిడి పల్లిలో  ఛీ కుర్తీ సుదర్శన్ &వాలిబాల్ అసోసియేషన్,  గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 వ జిల్లా స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ కార్యక్రమమానికి పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు పాల్గొని ప్రారంభభించరు. ఈ సందర్భంగా
క్రీడాకారులను పరిచయం చేసుకొని యువత దేశానికి వెన్నుముక అని అన్నారు.ఈయొక్క కార్యక్రమం లో చేగు సుధాకర్ అప్ప, ఇస్నాతి శ్రీనివాస్, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి,సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి మరియు పి యి టీ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.