ఘనంగా జాతీయ పంచాయత్ రాజ్ దినోత్సవం

ఘనంగా జాతీయ పంచాయత్ రాజ్ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  పంచాయత్ రాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రభుత్వ పాలన మరియు రాజనీతి శాస్త్రం విభాగాల  అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ భీమా రావు మాట్లాడుతూ పంచయితీల ప్రాముఖ్యాన్ని మరియు స్థానిక పరిపాలన గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు ఎస్. రవీందర్,మురళిదర్, వైస్ ప్రిన్సిపాల్ ఆతిక్ బేగం, అరుణ్ కుమార్,పి జి రెడ్డి, రవి కుమార్, రమాకాంత్ గౌడ్, సరిత రాణి, నర్సయ్య, శ్రీహరి,శంకర్,ఆఫ్రీన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.