ఎమ్మెల్యే ను కలిసిన ప్రజాప్రతినిధులు

ఎమ్మెల్యే ను కలిసిన ప్రజాప్రతినిధులు

ముద్ర, రుద్రoగి: ఇటీవల నూతనంగా రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు’ గా ( అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ అగ్రికల్చర్ అఫైర్స్ ) నియమితులైన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంపిపి గంగం స్వరూప మహేష్ మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ జమీలా బేగం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సింగారపు గంగాధర్, నాయకులు పూదరి శ్రీనివాస్,గొల్లం నర్సింగ్,బొడ్డు మల్లయ్య ఒద్దారపు మోహన్, లవడియా మోహన్,సంతోష్ ,ఆకుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..