వ్యక్తి మృతి..

వ్యక్తి మృతి..

మేళ్ళచెరువు ముద్ర విద్యుత్ ఘాతంతోవ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని శివబాలాజీ నగర్ తండా లో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బానోతు చంద్రియా (65)తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా అక్కడే ఉన్న స్థంబానికి ఉన్న కరెంట్ తీగలు కిందికి వేలాడుతుండడంతో విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుని భార్య మోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.