విశాఖ స్టీల్​ ప్లాంట్ ప్రయివేటీకరణ ​నిలిచిపోలేదు

విశాఖ స్టీల్​ ప్లాంట్ ప్రయివేటీకరణ ​నిలిచిపోలేదు

విశాఖ స్టీల్​ ప్లాంట్​పై కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ప్లాంట్​ ప్రయివేటీకరణ నిలిచిపోలేదని తెలిపింది. ఆర్​ఐఎన్​ఎల్​ డిజిన్వ్​స్ట్​మెంట్​ ప్రక్రియ ఆగిపోలేదని తెలిపింది. ఆర్​ఐఎన్​ఎల్​ పెట్టుబడుల ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపింది. ఆర్​ఐఎన్​ఎల్​ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.