పుచ్చలపల్లి జీవితం నేటి తరానికి ఆదర్శం

పుచ్చలపల్లి జీవితం నేటి తరానికి ఆదర్శం

నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్.

హుజూర్నగర్ ,ముద్ర:కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బి ఆర్ టి యు అనుబంధ సంఘం రైస్ మిల్ డైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల మల్లయ్య , సెలగానిసైదులు, ఎర్రయ్య, లింగయ్య ,సైలమ్మ తదితరులు పాల్గొన్నారు.