BIG BREAKING: 2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: రూ. 2000 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ. 2వేల నోట్ల సర్య్కూలేషన్ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. నోట్లు ఉన్నవారు సెప్టెంబర్30లోగా మార్చుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశంలో 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించామని పేర్కొంది.