ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన అర్ డి ఓ...

ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన అర్ డి ఓ...

ముద్ర,పాలకీడు:-నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు పరచడం లో బాగంగా మొదటి అడుగు ప్రజాపాలన కార్యక్రమం పేరిట ధరకాస్తులు స్వీకరిస్తుంది ఇందులో బాగంగా .పాలకీడు మండల పరిధిలోని హనుమయ్య గూడెం గ్రామంలో నిర్వహించిన ధరకాస్తు స్వీకరణ కార్యక్రమంలో జీ పి అధికారి మండల తహసీల్దార్ శ్రీదేవి కౌంటర్లలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ధరకాస్తు తీసుకుంటూన్నమన్నరు  .కాగా కార్యక్రమాన్ని అర్ డి ఓ, డి పి ఓ పరిశీలించారు.కార్యక్రమంలో సర్పంచ్, తదితర అధికారులు పాల్గొన్నారు.