ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు  - భార్య భర్త మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు    -  భార్య భర్త మృతి

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో భార్య భర్త మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల ముకుందాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. కారులో ఉన్న భార్య భర్తలు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. కారు నెంబరు టిఎస్ జీరో ఫోర్ ఎఫ్ ఎ 6894, లారీ నెంబరు హెచ్ ఆర్ 38a, c7290 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.