పోలీసు తనిఖీల్లో రూ.8.94 లక్షలు పట్టివేత

పోలీసు తనిఖీల్లో రూ.8.94 లక్షలు పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ సమీపంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ. 8,94,233లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపిన ఈ తనిఖీల్లో రాజేశ్వర్ అనే వ్యక్తి వద్దనుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. తగిన ఆధారాలు లేకపోవటం మూలంగా నగదును సీజ్ చేసినట్లు వివరించారు.