రైతు చర్చ మండలి అధ్యక్షులు గా సందు పట్ల రాజిరెడ్డి 

రైతు చర్చ మండలి అధ్యక్షులు గా సందు పట్ల రాజిరెడ్డి 

ముద్ర,ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రైతు చర్చా మండలి అధ్యక్షులు గా సందుపట్ల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రైతు చర్చా మండలి కి బుధవారం ఎన్ని ఎన్నికలు నిర్వహించగా రైతు చర్చా మండలి సభ్యులందరూ అధ్యక్షునిగా సందుపట్ల రాజిరెడ్డి ని రైతు చర్చ మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు చర్చా మండలి రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులందరికీ పూలమాలలు వేసి షాలువతో సత్కరించి మిఠాయిలు తినిపించారు.