స్టీల్ ప్లాంట్ ఈవోఐలో పాల్గొనని సింగరేణి
ముగిసిన విశాఖ గడువు. బిడ్ దాఖలు చేసిన సింగరేణి సంస్థ. ఇటీవల విశాఖలో సింగరేణి అధికారుల పర్యటన. సాధ్యాసాధ్యాలు పరిశీలించాక ఆసక్తి చూపని తెలంగాణ సర్కారు. ఈవోఐ గడువు 5 రోజులు పెంచినా బిడ్కి పెద్దగా కనిపించని స్పందన. మొత్తం 22 కంపెనీలు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. విశాఖ స్టీల్ కోసం 6 అంతర్జాతీయ సంస్థల బిడ్డంగ్.