స్టీల్​ ప్లాంట్​ ఈవోఐలో పాల్గొనని సింగరేణి

స్టీల్​ ప్లాంట్​ ఈవోఐలో పాల్గొనని సింగరేణి

ముగిసిన విశాఖ గడువు. బిడ్​ దాఖలు చేసిన సింగరేణి సంస్థ. ఇటీవల విశాఖలో సింగరేణి అధికారుల పర్యటన. సాధ్యాసాధ్యాలు పరిశీలించాక ఆసక్తి చూపని తెలంగాణ సర్కారు. ఈవోఐ గడువు 5 రోజులు పెంచినా బిడ్​కి పెద్దగా కనిపించని స్పందన. మొత్తం 22 కంపెనీలు బిడ్​లు దాఖలు చేసినట్లు సమాచారం. విశాఖ స్టీల్​ కోసం 6 అంతర్జాతీయ సంస్థల బిడ్డంగ్​.