ఏపీలో మొదలైన స్లోగన్ క్యాంపెయిన్
ఏపీలో మొదలైన స్లోగన్ క్యాంపెయిన్. స్లోగన్స్, కౌంటర్ స్లోగన్స్తో బరిలోకి దిగిన వైసీపీ, టీడీపీ. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ టీడీపీ భారీగా రోడ్ షోలు నిర్వహిస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ స్టిక్కర్ క్యాంపెయిన్ చేస్తోంది. జగన్ రాష్ట్రానికే దరిద్రం అంటూ టీడీపీ కౌంటర్ క్యాంపెయిన్ చేస్తోంది. పక్కా కౌంటర్ స్లోగన్స్తో రంగంలోకి దిగిన టీడీపీ. నాటి అభివృద్ధి పనులు, నేటి సమస్యలపై టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్లు. వైసీపీ స్టిక్కర్లు అంటించడంపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. ఇప్పటికే సీఎస్కు లేఖ రాసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు.