బిజెపి నేత ఏలేటి ప్రత్యేక పూజలు

బిజెపి నేత ఏలేటి ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టణంలోని నందిగుండం ప్రసన్న దుర్గామాత ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, ఆలయ వ్యవస్థాపకులు కొండోజి వెంకటాచార్యులు, నార్లపురం రవీందర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.