మోరయించిన ఈవీఎం, నిలిచిపోయిన ఓటింగ్

మోరయించిన ఈవీఎం, నిలిచిపోయిన ఓటింగ్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి గొల్లపల్లి గ్రామంలో మోరయించిన ఈవీఎం. దాదాపు అర గంట నుండి నిలిచిపోయిన ఓటింగ్,  సరిచేస్తున్న అదికారులు జూలైలో వేచి ఉన్న ఓటర్లు.