నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. కోటంరెడ్డి శ్రీదర్​ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటిపై వేటు పడింది. ఈ నలుగురు క్రాస్​ ఓటింగ్​కు పాల్పడినట్లు గుర్తించామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. క్రాస్​ ఓటింగ్​పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని వెల్లడి.