కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కమల్ రాజు

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కమల్ రాజు

ఖమ్మం, ముద్ర ప్రతినిధి: కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మధిర  రెండవ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ , మున్సిపల్ చైర్మన్ మొండితోక లత  కలిసి చైర్మన్ ప్రారంభించారు.