తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం పంపలేదు
![తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం పంపలేదు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646f411a35b22.jpg)
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై చెన్నయ్లో చెప్పారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదన్నారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు.