తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం పంపలేదు

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం పంపలేదు

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై చెన్నయ్​లో చెప్పారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదన్నారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు.